ర్యాలీగా మెదక్ తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

587చూసినవారు
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ఘట్టానికి బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తలు 500 మంది కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్లలో మెదక్ పట్టణానికి శనివారం ఉదయం తరలి వెళ్లారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కౌన్సిలర్ చంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్