రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ చంద్రారెడ్డి

58చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ చంద్రారెడ్డి
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన రంజాన్ వేడుకల్లో గురువారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ్ బలయ్ చేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్