బీసీ కాలనీలో కౌన్సిలర్ ఇంటింటి ప్రచారం

82చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారెంటీలను ఓటర్లకు వివరిస్తూ కౌన్సిలర్ గోపాలమ్మ ఓట్లు అడిగారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా బీసీ నాయకుడు నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సకల జనుల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్