అధికారులపై పోచమ్మ బస్తీ వాసుల ఆగ్రహం

62చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ప్రతి ఏటా ఆదాయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని లెక్కలు చెబుతున్నారనే తప్ప చేపట్టిన అభివుద్ది మాత్రం సూన్యం. ఏళ్ల కాలం నుంచి రోడ్లు గుంతలమయంగా ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీంతో పోచమ్మ బస్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎండి ఇమ్రాన్, నవీన్ రెడ్డి సోమవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్