నిప్పుల కుంపటిగా ఉష్ణోగ్రతలు

1050చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో రెండు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఏకంగా 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు మండలాల ప్రజలు ఉక్కపోతతో హైరానా పడ్డారు. జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్