గర్జించిన పరాగ్.. ఢిల్లీ టార్గెట్ ఇదే!

1106చూసినవారు
గర్జించిన పరాగ్.. ఢిల్లీ టార్గెట్ ఇదే!
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 185/5 పరుగులు చేసింది. RR బ్యాటర్ రియాన్ పరాగ్ రెచ్చిపోయి ఆడాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఓపెనర్లు జైశ్వాల్ 5, బట్లర్ 11 నిరాశ పరిచారు. అశ్విన్ 29, జురెల్ 20 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, ముకేశ్, నోర్కియా, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు. పరాగ్ చివరి ఓవర్‌లో 4 4 6 4 6 1 పరుగులు బాదాడు.

సంబంధిత పోస్ట్