గుంతల మయంగా మారిన రోడ్లతో అవస్థలు

84చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలు సరిగా పూడ్చకపోవడంతో కార్మికుల రోడ్డుపై ప్రయాణిస్తూ గాయాల పాలవుతున్నారని సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డి శుక్రవారం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కమిషనర్ స్పందించి గుంతలు గా మారిన రోడ్లను బాగు చేసేలా తగువిధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్