తప్పి పోయిన వ్యక్తి

2265చూసినవారు
తప్పి పోయిన వ్యక్తి
కంది మండలం వడ్డెన కూడా తండాలో నివాసం ఉండే బలంగర్ (58) తప్పిపోయినట్లు రూరల్ సిఐ వినయ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒడిశా రాష్టానికి చెందిన బలంగర్ 5 నెలల క్రితం బతుకు తెరువుకు వచ్చారు. ఈనెల 25వ తేదీన బయటకు వెళ్లిన బలంగర్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమెరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్