ప్రమాదవశాత్తు దగ్ధమైన గడ్డివాము

60చూసినవారు
మండల కేంద్రమైన కంది పరిధిలోని కిసాన్ సాగర్ చెరువు సమీపంలో గురువారం సాయంత్రం గడ్డివాము ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైరింజన్లతో మంటలను అర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్