మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి

1548చూసినవారు
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కార్యకర్తలకు కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. సదాశివపేట లోని దుర్గా ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించి కెసిఆర్ కి బహుమతిగా ఇద్దామని చెప్పారు. సమావేశంలో నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్