పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

2238చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేయాలని సంగారెడ్డి మెదక్ జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించేలా చూడాలని చెప్పారు. రెండు చోట్ల ఓటర్లుగా నమోదైతే బిఎల్వోలు పరిశీలన చేసి ఒక ఓటు తొలగించాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్