అసంపూర్తిగా మహిళా స్వశక్తి భవనం

85చూసినవారు
సంగారెడ్డిలోని మహిళా స్వశక్తి భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మహిళా సంఘాల సభ్యులకు 12 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోడల వరకు నిర్మించి పనులు నిలిపివేశారు. కొద్దిపాటి పనులు చేస్తే భవనం వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. స్పందించి భవనం పూర్తి చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్