సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య

14255చూసినవారు
సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. 55-60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని తలపై గట్టిగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వ్యక్తిని ఎవరైన గుర్తిస్తే సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్