మెదక్ పార్లమెంటులో బిజెపి విజయం ఖాయం

1571చూసినవారు
మెదక్ పార్లమెంటులో బిజెపి విజయం ఖాయం
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బిజెపి శక్తి ఇన్చార్జిల సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్