సగం వరకే బీటీ రోడ్డు నిర్మాణం

572చూసినవారు
సంగారెడ్డి బైపాస్ రహాదారి నుంచి మల్కాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం సగం వరకే నిర్మించారు. మిగతా సగం రోడ్డు నిర్మించకపోవడంతో రోడ్డుపై మురుగునీరు చేరి దుర్గంధం వస్తుందని స్థానికులు తెలిపారు. నిధులు ఉన్నా కూడా అధికారులు పనులు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు స్పందించి మిగతా సగం బీటీ రోడ్డు పనులు చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్