క్షతగాత్రులను పరామర్శించిన హెల్త్ డైరెక్టర్

1534చూసినవారు
పరిశ్రమ రియాక్టర్ పేలి గాయపడి సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీందర్ నాయక్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రులకు ఎలాంటి వైద్య సహాయం అందిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వేద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్