దాసాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

56చూసినవారు
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గంటపాటు నిర్వాహకులు రఘు గురుస్వామి ఆధ్వర్యంలో 11 సార్లు హనుమాన్ చాలీసాలు చదివారు. అనంతరం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్