పరిశ్రమల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి

71చూసినవారు
పరిశ్రమల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రమాదం జరగక ముందే అలారం వచ్చే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా కాలం చెల్లిన రియాక్టర్లు ఉంటే మార్చాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్