ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి

568చూసినవారు
ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందని రీజినల్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ అన్నారు. సంగారెడ్డి డిపో ఆవరణలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లక్షే లక్ష కార్యక్రమం పేరుతో ప్రతి డిపో నుంచి నెలకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేలా చూడాలని చెప్పారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రభు లత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్