మాల్దాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంతృప్తి కోసం ఈ రెండు పార్టీలు ఏమైనా చేస్తాయని అన్నారు. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయన్నారు.