ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని వినతి

1911చూసినవారు
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను నియమించాలని కోరుతూ తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ చారి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్