భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రం

76చూసినవారు
ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గంటకు పైగా సమయం పడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్