మతోన్మాద విధానాలను చెప్పి కొట్టాలి

595చూసినవారు
మతోన్మాద విధానాలను తెప్పి కొట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగం రిజర్వేషన్ హక్కుల కోసం పోరాటాలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్