అర్ధరాత్రి చేసిన ఒక రింగుకే ఫోన్ లేపుతా

1918చూసినవారు
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో 160వ బూత్ లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్ కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి& అసెంబ్లీ కోఆర్డినేటర్ నౌబాద్ జగన్నాథ్ ఆదివారం ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నౌబాద్ జగన్నాథ్ మాట్లాడుతూ అర్ధరాత్రి చేసిన ఒక రింగుకే ఫోన్ లేపుతానని గ్రామస్తులకు హామీ వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్