ట్రాన్స్ కో బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే

1908చూసినవారు
ట్రాన్స్ కో బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే
ట్రాన్స్ కో ఉద్యోగి మోహన్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో క్షతగ్రతులై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం
తెలుసుకున్న శాసనసభ్యులు మాణిక్ రావు బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్