నిర్లక్ష్యం పరిశ్రమలపై కఠిన చర్యలు : మంత్రి దామోదర్ హెచ్చరిక

2911చూసినవారు
సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న పలు ప్రైవేట్ పరిశ్రమలు కార్మికుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్