సత్య నాదెళ్లకు రూ.2 లక్షల ఫైన్

75చూసినవారు
సత్య నాదెళ్లకు రూ.2 లక్షల ఫైన్
మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లకు భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ జరిమానా విధించింది. కంపెనీస్ యాక్ట్ 2013లోని 90వ సెక్షన్ ను ఉల్లంఘించినందుకు నాదెళ్లకు రూ.2లక్షలతో పాటు మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ లింక్ఇన్ ఇండియాలో పనిచేస్తున్న 8 మంది అధికారులకు రూ.27,10,800 ఫైన్ విధించింది. లింక్డ్ఇన్ తో పాటు ప్రమేయమున్న వ్యక్తులు బెనిఫిషియల్ ఓనర్ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని ఆర్వోసీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్