ఏపీకి త‌ప్పిన తుఫాను ముప్పు

71చూసినవారు
ఏపీకి త‌ప్పిన తుఫాను ముప్పు
బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడనం బలపడింద‌ని ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉంద‌ని తెలిపింది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్& పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుంద‌ని పేర్కొంది. ప్రస్తుతానికి దీని వలన ఏపీకు ఏటువంటి ముప్పులేద‌ని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్