దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒ
కటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వెబ్సైట్ https://kvsangathan.nic.in/ను సందర్శించాలని సూచించింది.