ముగ్గురు పిల్లలను చంపిన తల్లి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

79చూసినవారు
ముగ్గురు పిల్లలను చంపిన తల్లి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో తల్లీ, పిల్లలకు విషం ఇచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‎గా పనిచేస్తోన్న చెన్నయ్య అక్రమ సంబంధం పెటుకున్నాడన్న అనుమానంతో రజిత పెరుగులో విషం కలిపింది. చెన్నయ్య పెరుగు తినకుండా పప్పు ఒకటే తినేసి డ్యూటీకి వెళ్లిపోయాడని, అప్పటికే పెరుగుతో తాను, ముగ్గురు పిల్లలు భోజనం చేసినట్లు రజిత తాజాగా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్