ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న షర్మిల
By dwarak 65చూసినవారుYSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో YSRTPని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు. కాగా, షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం.