ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం

5341చూసినవారు
ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిన దారుణం
రామాయంపేట మండల పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 29న బాలికపై ఇద్దరు కలిసి అత్యాచారం చేయగా బాధితురాలు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్