నదిలో గుర్తు తెలియని మృతదేహం

4238చూసినవారు
నదిలో గుర్తు తెలియని మృతదేహం
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల పరిధిలో సిరూర్ గ్రామ శివారు మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయిందని ఎస్సై వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. అతని వయస్సు 25 - 35 మధ్యలో ఉంటుందని, వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంటు, జేబులో గవర్నమెంట్ సప్లై చేసిన టాబ్లెట్లు ఉన్నాయని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైన లేదా ఎవరైనా గుర్తుపట్టిన ఈ నెంబర్ కు 8712656770 తెలియజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్