చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

5123చూసినవారు
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి బుడగ జంగం పెద్ద దుర్గయ్య (66) చేపలు పట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం అర్ధరాత్రి ఎప్పటి లాగానే గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్