సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

50చూసినవారు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ సెక్యూరిటీ అనే అంశంపైన తెలంగాణ పోలీస్ షీ టీం సిబ్బంది తూప్రాన్ డివిజన్ స్వరూప విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై సోమవారం అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, దుష్పరిణామాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ప్రధానోపాధ్యా యులు లతాంబర్ రావు, ప్రైమరీ స్కూల్ మురళీకృష్ణ, ఆంజనేయులు, రేఖ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్