ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు

82చూసినవారు
నార్సింగిలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి ఘనంగా వేడుకలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి పట్టణాధ్యక్షుడు శిర్ణ శేఖర్ మాట్లాడుతూ. మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావడం తద్యమన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్