చేగుంట: డబ్బులతో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్

62చూసినవారు
డబ్బులతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ. కారు గుర్తు వాళ్లు డబ్బులు పంచాలని చూస్తే భాజా భజంత్రీలు మ్రోగించాలన్నారు. డబ్బు సంచులతో వచ్చే నాయకులను అడ్డుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్