దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం

55చూసినవారు
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం
దుబ్బాక మున్సిపాలిటీలోని 17, 20వ వార్డులో 2వ రోజు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మదు ముదిరాజ్ గెలుపు కోసం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్