ఇంటింటా బీజేపీ నాయకుల ప్రచారం

50చూసినవారు
ఇంటింటా బీజేపీ నాయకుల ప్రచారం
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు అరిగే కృష్ణ, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్