రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏఈఓ

72చూసినవారు
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏఈఓ
నంగునూర్ మండలంలోని మగ్ధుంపూర్ గ్రామంలో సోమవారం వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ విస్తరణ అధికారిణి ఏఈఓ మీరా సూచించారు. ప్రభుత్వ అనుమతి పొందిన సీడ్ను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్