దౌల్తాబాద్ లో భారీ వర్షం

70చూసినవారు
దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్