ధర్మాజీపేట శివాలయంలో కోటి తలంబ్రాల దీక్ష

81చూసినవారు
150 కిలోల కోటి తలంబ్రాల దీక్షకు రామకోటి సంస్థ శ్రీకారం చుట్టిందని రామకోటి అధ్యక్షుడు రామరాజు తెలిపారు. గురువారం దుబ్బాక మండలంలోని ధర్మాజీపేట గ్రామంలోని శివాలయం వద్ద గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. లక్ష మందిని భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఇంటిలోను, ప్రతి వాడలోను, ప్రతి గ్రామంలోను ఓ యజ్ఞంల దీక్షను చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్