నీలం మధు గెలుపునకు కృషి చేద్దాం: కాంగ్రెస్

75చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపునకు కృషి చేద్దామని NSUI రాష్ట్ర కోఆర్డినేటర్ దాసరి రాజు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ NSUI ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్