దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చిల్లాపూర్ వార్డులో శ్రీ రాజా వేణుగోపాలస్వామి ఆలయంలో వద్ద శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమీక్షంలో వేద పండితుల తో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెల్లాపూర్ ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు, నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.