పారా మిలిటరీ బలగాల కవాతు

1046చూసినవారు
పట్టణ కేంద్రంలో గురువారం కేంద్ర పారా మిలిటరీ దాళాలు జిల్లా ఎస్పి బాల స్వామి అదేశాల మేరకు చేగుంట ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన వీధుల గుండా పారా మిలిటరీ దళాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్