కాంగ్రెస్ జిమ్మిక్కులను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే

51చూసినవారు
కాలేశ్వరం పై కాంగ్రెస్ ప్రజలు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ వద్ద శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ కట్టించిన మల్లన్న సాగర్ కు పిల్లల కాలువను తగ్గించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పూజలు చేస్తామంటే పోలీసులు అనుమతించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్