తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

74చూసినవారు
అకాల వర్షాలంతో దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిపోయిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి తాను అన్ని విధాల అండగా ఉంటానని తెలియజేశారు. వారితో జడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్