ముగిసిన యన్ సీ సీ సంయుక్త శిక్షణ శిబిరం

74చూసినవారు
ముగిసిన యన్ సీ సీ సంయుక్త శిక్షణ శిబిరం
గత పది రోజులుగా గజ్వేల్ పట్టణంలోని బాలుర విద్యా సముదాయంలో నిర్వహించబడుతున్న యన్ సీ సీ సంయుక్త శిక్షణ శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని క్యాంప్ కమ్మడాంట్ లెఫ్టినెంట్ కల్నల్ మధుసూదన్ రావు నిర్వహించారు. మొదటగా ఈ పది రోజుల శిబిరంలో కాడేట్ లకు అందజేసిన శిక్షణను, శిబిర నివేదికను క్యాంప్ డిప్యూటీ కమ్మడాంట్ కెప్టెన్ డాక్టర్ భవాని అందజేశారు.

సంబంధిత పోస్ట్