ఘనంగా శ్రీవారి కల్యాణం

50చూసినవారు
ఘనంగా శ్రీవారి కల్యాణం
కొండపాక మండలంలోనిదుద్దెడ గ్రామంలోని మహిమాన్విత వేణుగోపాల సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ 37వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడో రోజు మంగళవారం అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. తొలుత స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయం నుండి శ్రీవారికి ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీదేవి భూదేవి మెడలో శ్రీవారు మంగళసూత్రాలు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్