నవోదయ విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

74చూసినవారు
నవోదయ విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
వర్గల్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం విద్యాలయ ప్రిన్సిపాల్ రాజేందర్ జ్యోతి ప్రజ్వలనం చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మంది విద్యార్థులు కళ సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు కీడల్లో రంగాల్లో శిక్షణ ఇచ్చి ప్రతిభను వెలికితీస్తున్నని అన్నారు.

సంబంధిత పోస్ట్